జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకంలో గందరగోళం మొదలైంది. ప్రభుత్వం బోర్లు వేసి మోటార్లు ఇస్తే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తారని, 2.5 ఎకరాలు ఒకే సర్వే నెంబర్లో ఉండాలనే నిబంధన, బోరు వేసిన వారికి రైతు భరోసా వస్తుందా? లేదా? ఇలా అనేక అనుమానాలు మొదలయ్యాయి. వీటన్నింటిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు.