కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణం లో పేదలకు ఇచ్చే 3000 వేల ఇంటి స్థలాలను పరిశీలించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి,కాటసాని తిరుపాల్ రెడ్డి.ఆయన వెంట అధికారులు మరియు వైసీపీ నాయకులు ,కర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలకు త్వరితగతిన లే అవుట్ లను పూర్తిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశించారు.