ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి ఉష్ణోగ్రతలు ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 26, 2020, 02:51 PM

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ భగభగ మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకూ బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. సోమ, మంగళ, బుధవారాల్లో భగభగమండే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు ఎక్కడా వానలు పడే ఛాన్స్ లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడా తీవ్ర వేడి గాలులు, కొన్ని చోట్ల మామూలు వేడి గాలులు వీచే అవకాశం ఉంది.
ఏపీలో విపరీతమైన ఎండకు తోడు వేడి గాలులు ఊపిరాడనివ్వట్లేదు. దానికి తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా పెద డోర్నాలలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కర్నూలులో 44, అనంతపురంలో 42, తిరుపతిలో 42 డిగ్రీల వేడి ఉంది. వచ్చే 24 గంటల్లో ఏపీలో వేడి గాలులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోంచీ బయటకు రాకపోవడం మేలు. ఒకవేళ వస్తే ప్రతీ గంటకు మంచినీరు, మజ్జిగ, రాగిజావ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్, జ్యూస్‌ల వంటివి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.26 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.29 గంటలుగా నమోదైంది.
గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావారణ శాఖ సమాచారం.
ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.16 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.24 గంటలుగా నమోదైంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.40 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.34 గంటలుగా నమోదైంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.
ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీలు నమోదైంది. 5.19 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 5.37 గంటలుగా నమోదైంది.
గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.
కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదైంది. 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.34 గంటలుగా నమోదైంది.
గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.
కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదైంది. 5.45 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.39 గంటలుగా నమోదైంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.
గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.29 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.34 గంటలుగా నమోదైంది.
గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.34 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.34 గంటలుగా నమోదైంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.
విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.26 గంటలుగా నమోదైంది.

చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు నమోదైంది. 5.46 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.36 గంటలుగా నమోదైంది.
గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.50 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.24 గంటలుగా నమోదైంది.

కరీంనగర్ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 44 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.46 గంటలుగా నమోదైంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

సంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.42 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.47 గంటలుగా నమోదైంది.

ఖమ్మం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.38 గంటలుగా నమోదైంది.

నిజామాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 44 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.41 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.49 గంటలుగా నమోదైంది.

సూర్యాపేట జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.37 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.40 గంటలుగా నమోదైంది.

నల్గొండ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.42 గంటలుగా నమోదైంది.

మహబూబ్ నగర్ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.38 గంటలుగా నమోదైంది.

యాదాద్రి జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.43 గంటలుగా నమోదైంది.

వరంగల్ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదైంది. 5.36 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.42 గంటలుగా నమోదైంది.

సిద్దిపేట జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదైంది. 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.44 గంటలుగా నమోదైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.32 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.36 గంటలుగా నమోదైంది.లోకల్ యాప్ యూజర్లకు నమస్కారం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ భగభగ మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకూ బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. సోమ, మంగళ, బుధవారాల్లో భగభగమండే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.



తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు ఎక్కడా వానలు పడే ఛాన్స్ లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడా తీవ్ర వేడి గాలులు, కొన్ని చోట్ల మామూలు వేడి గాలులు వీచే అవకాశం ఉంది.

ఏపీలో విపరీతమైన ఎండకు తోడు వేడి గాలులు ఊపిరాడనివ్వట్లేదు. దానికి తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా పెద డోర్నాలలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కర్నూలులో 44, అనంతపురంలో 42, తిరుపతిలో 42 డిగ్రీల వేడి ఉంది. వచ్చే 24 గంటల్లో ఏపీలో వేడి గాలులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోంచీ బయటకు రాకపోవడం మేలు. ఒకవేళ వస్తే ప్రతీ గంటకు మంచినీరు, మజ్జిగ, రాగిజావ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్, జ్యూస్‌ల వంటివి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.26 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.29 గంటలుగా నమోదైంది.
గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావారణ శాఖ సమాచారం.

ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.16 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.24 గంటలుగా నమోదైంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు సమాచారం.

నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.40 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.34 గంటలుగా నమోదైంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీలు నమోదైంది. 5.19 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 5.37 గంటలుగా నమోదైంది.
గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదైంది. 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.34 గంటలుగా నమోదైంది.
గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదైంది. 5.45 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.39 గంటలుగా నమోదైంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.29 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.34 గంటలుగా నమోదైంది.
గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.34 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.34 గంటలుగా నమోదైంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.26 గంటలుగా నమోదైంది.

చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు నమోదైంది. 5.46 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.36 గంటలుగా నమోదైంది.
గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.50 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.24 గంటలుగా నమోదైంది.

కరీంనగర్ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 44 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.46 గంటలుగా నమోదైంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ సమాచారం.

సంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.42 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.47 గంటలుగా నమోదైంది.

ఖమ్మం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.38 గంటలుగా నమోదైంది.

నిజామాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 44 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.41 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.49 గంటలుగా నమోదైంది.

సూర్యాపేట జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.37 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.40 గంటలుగా నమోదైంది.

నల్గొండ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.42 గంటలుగా నమోదైంది.

మహబూబ్ నగర్ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.38 గంటలుగా నమోదైంది.

యాదాద్రి జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.43 గంటలుగా నమోదైంది.

వరంగల్ జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 43 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదైంది. 5.36 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.42 గంటలుగా నమోదైంది.

సిద్దిపేట జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీలు నమోదైంది. 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.44 గంటలుగా నమోదైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉష్ణోగ్రతలు :
గరిష్టంగా 42 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీలు నమోదైంది. 5.32 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యస్తమయం 6.36 గంటలుగా నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com