న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి సీఎం కేజ్రీవాల్ విజయం సాధించారు. 13 వేల 508 ఓట్ల మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ కు గౌతమ్ గంభీర్ శుభాకాంక్షలు తెలిపాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు బంపర్ మెజారిటీ సాధించింది. ఢిల్లీ అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు. పట్పర్ గంజ్ లో డిప్యూటీ సీఎం సిసోడియా వెనుకంజలో ఉన్నారు.