ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీ వారికి రిలయన్స్‌ రూ.1.11 కోట్ల విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2019, 05:08 PM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి రిలయన్స్‌ సంస్థ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పీఎంఎస్‌ ప్రసాద్‌ రూ.1.11 కోట్ల విరాళాన్ని సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకుని తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని సూచించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com