చిరస్మరణీయ ప్రజానాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణ పరిధిలో టిడిపి పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు స్థానిక శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి మరియు పార్టీ ప్రజా ప్రతినిధులు