పుట్టపర్తి లోని సాయి నగర్ లో డ్రైనేజీ పొంగిపొర్లుతుంది. మురుగు నీరు విధుల గుండా ప్రవహిస్తుండడంతో దుర్వాసన భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా మ్యాన్ హాల్ పొంగిపొడుతున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయo గా ప్రఖ్యాత పేరుగాంచిన పుట్టపర్తిలో ఇలా దుర్వాసనతో ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా దుస్థితంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.