ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొట్టమొదటి సెంచరీ సాధించిన శార్దూల్‌

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 08:21 PM

ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సెంచరీతో (109) మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అతను ఈ ఫీట్‌ను సాధించాడు.
జట్టు కష్టాల్లో (106/7) ఉన్నప్పుడు బరిలోకి దిగిన శార్దూల్‌.. బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని అతను కేవలం 89 బంతుల్లోనే సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రంజీల్లో శార్దూల్‌కు ఇది మొదటి సెంచరీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com