మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి బెయిలు లభించింది. లక్ష రూపాయల షూరిటీతో ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేసింది.అంబిండెంట్ కంపెనీని ఈడీ కేసుల నుంచి తప్పించేందుకు గాలి జనార్ధన్ రెడ్డి ఆ కంపెనీ యజమానితో రూ. కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని సొమ్ము తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.