హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ముగిసింది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో నాయకత్వ అభివృద్ధిపై టెలీకాన్ఫరెన్స్లో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరికాసేపట్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.