ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామన్‌వెల్త్‌లో అదరగొట్టిన భారత రెజ్లర్లు

sports |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 12:41 PM

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో శుక్రవారం భారత రెజ్లర్లు మెరిశారు. ఒకే రోజు 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు ఒడిసి పట్టారు. భజరంగ్ పునియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్‌ స్వర్ణ పతకాలు, అన్షుమాలిక్ రజతం, దివ్యకక్రాన్, మోహిత్ గ్రేవాల్ కాంస్యం సాధించారు. దీంతో మొత్తం భారత్ ఖాతాలో 9 స్వర్ణాలు చేరాయి. అయితే ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌లో భారత మహిళల హాకీ జట్టు పరాజయం నిరాశ కలిగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com