ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మిర్చి యార్డుకు 16 నుంచి సెలవులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 04:00 PM

గుంటూరు మిర్చియార్డుకు నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించారు. యార్డులో క్రయవిక్రయాలు జరగవు. ఈ ఏడాది రైతులు 49, 312 బస్తాలు తరలించారు. ఈ-నామ్ ద్వారా 59 వేల 381 బస్తాలు క్రయ విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 15 వేలం 628 బస్తాలు నిల్వ ఉన్నాయి. ఈ నిల్వ ఉన్న బస్తాల వరకు శనివారం ఒక రోజు బిడ్డింగ్ నిర్వహించనున్నారు. రైతులు దీనిని గమనించి యార్డుకు మిర్చిని తీసుకురావద్దని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com