ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

international |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 07:04 PM

టెస్లా అధినేత, వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్​ లో ఫేక్​ అకౌంట్ల లెక్కపై స్పష్టత వచ్చే వరకు ఈ డీల్​ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్​ ను కొనుగోలు చేసేందుకు ఇటీవలే ఎలాన్ మస్క్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పామ్​/ఫేక్ ఖాతాలపై ట్విట్టర్​ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ డీల్ ​ను తాత్కాలికంగా హోల్డ్​ లో పెడుతున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com