కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కరోనా కట్టడి చర్యలపై ఆర్డీఒలు, తహసీల్ధార్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్న జేసీ-2 రామ సుందర్ రెడ్డి, జేసీ-3 సయ్యద్ ఖాజా మోహిద్దీన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, జిల్లా స్థాయి అధికారులు.