ఇస్లామాబాద్ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు నవ్జ్యోత్సింగ్ సిద్దూకు కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా పాకిస్తాన్ ప్రభుత్వం వీసా మంజూరు చేసింది. నవంబర్ 9వ తేదీన కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం జరుగనున్నది. కాగా కేంద్రంనుంచి అనుమతి కోసం సిద్ధూ ఎదురు చూస్తున్నాడు.