ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:02 PM

బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిని  హత్యాచారం చేసిన ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైయ‌స్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేల్‌ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలన రేకెత్తించింది. వరుసగా రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడాన్ని వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నించారు.  ఈ మేరకు ఎక్స్ వేదిక‌గా వైయ‌స్‌ జగన్‌..  కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com