ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారికి ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు దక్కింది

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 10:00 PM

తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం తనకు దక్కిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. "తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి. ఈ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు దక్కింది." అని చంద్రబాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com