ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం: ఈనెల 20 న సివిల్స్ పై అవగాహన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 09:34 PM

ధర్మవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఈనెల 20న ఉ. 9 గ. సివిల్స్ ఉచిత శిక్ష ణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
ఢిల్లీ లక్ష్మయ్య ఐఏఎస్ కోచింగ్ వారితో మంత్రి సత్యకు మార్ చర్చించి ఉచిత సివిల్స్ శిక్షణ ఇప్పించేందుకు ఒప్పించారన్నారు. శిక్షణ కాలంలో ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు అన్నారు. వివరాలకు 94904 42576 సంప్రదించాలన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com