ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఆర్‌ డెయిరీ ఎండీ బెయిలు పిటిషన్‌పై విచారణను అక్టోబర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 04:58 PM

ఏఆర్‌ డెయిరీ ఎండీ ఆర్‌.రాజశేఖరన్‌ బెయిలు పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 17కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశామనే ఆరోపణలతో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ఎండీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
లడ్డూ వివాదంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో రాజశేఖరన్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com