ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణస్థలంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 08:01 PM

ప్రజలకు వైద్య సేవలు చేరువ చేస్తామని ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు గురువారం అన్నారు. ఈ మేరకు విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 17. 50 లక్షల రూపాయలతో హెల్త్ విలేజ్ క్లినిక్ కేంద్రం నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com