ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలాస అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: ఎమ్మెల్యే శిరీష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 08:07 PM

మన పలాస మన బాధ్యత అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ మేరకు పలాస అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెరువుల అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com