ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 04:00 PM

ధర్మవరం పట్టణంలోని రామ్నగర్లో సోమవారం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో లక్ష్మణ స్వామి అనే టీడీపీ కార్యకర్తకు గాయాలవగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడు మాట్లాడుతూ. వైసీపీ నాయకుడు చందమూరు నారాయణరెడ్డి బంధువు మల్లికార్జున్ రెడ్డి కొడవలితో దాడి చేసి గాయపరిచాడన్నాడు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com