పంగులూరు మండలం ఆరికట్ల వారి పాలెం వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారిందని సోమవారం పలు గ్రామానికి చెందిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో లోతైన గుంత పడటంతో రాత్రి వేళల్లో కనిపించక.
ప్రమాదాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వారు కోరారు.