ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 రోజుల పాలన జనరంజకం అనడం సిగ్గుచేటు: విజయ జ్యోతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 07:31 PM

రాష్ట్ర సీఎం చంద్రబాబు తన వందరోజుల పాలన జనరంజకం అని చెప్పుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి అన్నారు. శనివారం కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ. గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ తప్ప ఏది కూడా అమలు చేయలేదని దుయ్యపట్టారు. అమరావతి విజయవాడ వరదల కారణంగా మునిగిపోయిన బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com