ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువులను నీటితో నింపాలి: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 04:02 PM

అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న రెవెన్యూ భవనంలో గురువారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ.. జిల్లాలోని 114 చెరువులను నీటితో నింపుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని తెలిపారు. ఆ హామీని నెరవేర్చడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com