ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకులో బంగారు ఆభరణాలు మాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 02:02 PM

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని యూనియన్ బ్యాంకులో రూ.15 లక్షల విలువ చేసే 228 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అయితే ఓ వ్యక్తి బ్యాంకులో రుణం చెల్లించి బంగారు ఆభరణాలు తీసుకొనివచ్చాడు. అందులో ఓ బంగారు గాజు తగ్గడంతో వెంటనే మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన మేనేజర్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com