ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9-11వ తరగతుల్లో వచ్చిన మార్కులను 12వ తరగతి బోర్డు స్కోరులో కలపాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 01:53 PM

12వ తరగతి బోర్డు పరీక్షలకు NCERT నివేదిక నూతన మూల్యాంకన నమూనా ప్రతిపాదించింది. విద్యార్థులు 9 నుంచి 11వ క్లాస్ వరకు వచ్చిన మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాల్లో వెయిటేజీ ఇవ్వాలని NCERT నివేదిక సూచించింది. 12వ తరగతి తుది ఫలితాల్లో గరిష్ఠంగా 9వ తరగతి నుంచి 15%, 10వ తరగతి నుంచి 20%, 11వ తరగతి నుంచి 25% మార్కులు కలపాలని పేర్కొంది. విద్యార్థుల అసెస్‌మెంట్‌ ను క్రెడిట్ల వారీగా లెక్కించాలని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com