ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీపీ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 01:42 PM

మెలియాపుట్టి మండల కేంద్రంలోని స్థానిక ఎన్నారైజస్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ రామ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో స్థానిక ఉపాది కార్యాలయం ఆవరణలో బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మెలియాపుట్టి మండలంలో ఉన్న పలు శాఖలకు సంబంధించిన నివేదికను అధికారులు చదివి వినిపించారు. సమస్యల పట్ల పరిష్కారం కొరకు ప్రజాప్రతినిధులు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com