ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాక్టర్ హత్యాచార ఘటనను ప్రతీ ఒక్కరు ఖండించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 03:03 PM

కోల్‌కత్తాలోని ఆర్‌జీకర్ మెడికల్‌ కళాశాలలో పీజీ చదువుతున్న వైద్యవిద్యార్థినిని అత్యాచారం చేసి చంపిన ఘటనను అందరూ ఖండించాలని వైద్యవిద్యార్థులు కోరారు. శుక్రవారం మంగళగిర నగరంలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం ఎదుట వైద్యవిద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ సమాజంలో పవిత్రమైన వృత్తిలో ఉండే డాక్టర్లకు విలువలేకుండా పోయిందని నిందితులకుశిక్షపడే వరకు ప్రతీ ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com