ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల సమస్యలని త్వరలో పరిష్కరిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 04:22 PM

త్వరలో జరిగే హెచడీఎస్‌ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడి కల్‌ ఎంప్లాయీస్‌ యూనియన కార్యాలయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సి. ప్రభాకర్‌ రెడ్డితో కలిసి కర్నూలు ఎంపీ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆసుపత్రిలో నెలకొన్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన ఉపాధ్యక్షులు హరిశ్చంద్ర నాయుడు, కె.సుశీలమ్మ, సీనియర్‌ నాయకులు లోకేశ, నరసింహులు, రమేష్‌, సుందర్‌ రాజు, గీతా కళ్యాణి, మంగమ్మ, సావి త్రమ్మ, సర్జంట్‌ శ్రీనివాసులు, అసిస్టెంట్‌ సర్జంట్‌ ఉరుకుందయ్య, ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప, నగర కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com