ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆముదాలవలస మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గీతకు మాతృవియోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 06:37 PM

ఆముదాలవలస మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత తల్లి విజయలక్ష్మి ఆదివారం ఉదయం మృతి చెందింది. భర్త బగాది కృష్ణారావు జిల్లా జడ్జిగా పనిచేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు , ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు సాయి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. కర్మకాండలు రేపు సోమవారం భీమిలిలో నిర్వహించబడునని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమె మృతి పట్ల ఆముదాలవలస శాసనసభ్యులుకూన రవికుమార్ సంతాపం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com