ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యాటకులకు కొత్తపట్నం ఎస్సై సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 02:30 PM

కొత్తపట్నం సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు మెరైన్ పోలీసులు సూచనలు పాటించాలని ఎస్సై సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో స్నానాలు ఆచరించే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కీలక సూచనలు చేశారు. సముద్రం మధ్య భాగంలోకి వెళ్లి స్నానాలు, ఫోటోలు తీసుకోకూడదని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు పాటిస్తూ స్నానాలు ఆచరించాలని ఎస్సై పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com