ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి ధ‌ర్మాన దారేటు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 11:02 AM

ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. శ్రీకాకుళం రాజకీయాల్లో సీనియర్ నాయకులైన ధర్మాన కుటుంబం తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే ధ‌ర్మాన రాజకీయాల్లో నుండి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. తను రాజకీయాల నుండి తప్పుకొని తన వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి అప్పగించాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌గ‌న్‌తో చ‌ర్చించి రాజ‌కీయాల‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com