శ్రీకాకుళం పట్టణంలో రోజురోజుకి ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్నాయి. పట్నంలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా మైనర్ లో ఉండడం వారు ద్విచక్రవాహన నడపడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది. బుధవారం శ్రీకాకుళం కాలేజీ రోడ్లో మైనర్లు డ్రైవింగ్ తో ఓ విద్యార్థి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ చేరి కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. విద్యార్థులకు రెండో పట్టణ ఎస్సై హరికృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.