ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఇన్ ఛార్జ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 03:45 PM

గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవ్ టు ఏపీ ఫ్రమ్ టిడిపి కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మాజీ సీఎం జగన్ తో కలిసి ఇన్ చార్జ్ నాగార్జున రెడ్డి స్థానిక నాయకులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com