ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్షణమే రైతు సహాయాన్ని అందించాలి: ఏవి. రమణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 02:39 PM

మైదుకూరు నియోజకవర్గ రైతులు మంగళవారం రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తి కావస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 20వేల రూపాయలు హామీ అమలుపై ఎటువంటి ప్రకటన చేపట్టకపోవడం చాలా అన్యాయమని అన్నారు. తక్షణమే రైతులకు ఇస్తానన్న 20 వేల రూపాయలను అందించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com