ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసిన ముక్కా వరలక్ష్మి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 04:22 PM

చిట్వేలు మండలం నక్కల పల్లి గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహ స్థాపనకు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి బార్య వరలక్ష్మి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారకరామారావు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావించానని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com