ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం: మంత్రి కొల్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 11:04 AM

ఉత్తమ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర గణనీయమైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మచిలీపట్నంలోని జార్జ్ కార్నేషన్ హైస్కూల్లో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రధానోపాధ్యా యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అలాంటి పరిస్థితి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com