ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖ-గుణుపూర్ రైలు రాకపోకలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 11:33 AM

విశాఖ-గుణుపూర్ మధ్య నడుస్తున్న రైలు రాకపోకలు రద్దు చేసినట్లు స్థానిక రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు. శుక్రవారం విశాఖ నుండి గుణుపూర్ వెళ్లే రైలు ను వాల్తేర్ డివిజన్ పరిధిలోని పూండి- నౌపడ రైలు మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కారణంగా విశాఖ గుణుపూర్ రైలు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com