ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురువారం కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చారు. ధర్మవరంలోని కేతిరెడ్డి నివాసంలో ఈరోజు కార్యకర్తలు నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి గ్రామాల్లో కక్షలు కార్పన్యాల జోలికి వెళ్లకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా రోజులకు ధర్మవరం వచ్చిన కేతిరెడ్డిని చూడడానికి పలువురు నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.
![]() |
![]() |