కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గురువారం జరుగుతున్న సర్వసభ్య సమావేశం నేపథ్యంలో డిఎస్పీ షరీఫ్ నేతృత్వంలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కడప నగరపాలక సర్వసభ్య సమావేశంలో మాధవి రెడ్డి హాజరు అయ్యారు. సమావేశం వాడి వేడిగా జరగనుంది. అయితే పోలీస్ అధికారులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.
![]() |
![]() |