ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్‌ సమస్యని పరిష్కరించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 12:24 PM

ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఏబీస్విచ్‌ ఏర్పాటు చేయాలని విజయనగరం , మక్కువ మండలం, కోదుపెద్దవలస గ్రామస్థులు కోరారు.ఈ మేరకు స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద బుధవారం నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ఎటు వంటి విద్యుత్‌ సమస్యలు ఎదురైనా ఎల్‌సీ తీసుకోవడంలో ఆలస్యమవుతోందని చెప్పారు. ఆన్‌ఆఫ్‌ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల సమస్య సత్వరమే పరిష్కర మవుతుందని తెలిపారు. విద్యుత్‌ ఏఈ అందుబాటులో లేకపోవడంతో సిబ్బం దికి వినతిపత్రం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com