ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 08:20 PM

భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశిష్ట సేవలు అందించిన వారు తమ వివరాలను వెబ్సైట్ లో నమోదు చేసుకుని, ఆ దరఖాస్తులు జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జూలై 5వ తేదీ లోపు ధ్రువీకరణ పత్రాలతో సమర్పించాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com