ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి సవితమ్మని కలసిన మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 01:57 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీనవర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖా మంత్రి సవితమ్మని గురువారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు కొల్ల కుంట అంజినప్ప, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సవితమ్మకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com