ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలిన రైలింగ్, కుంభకర్ణ నిద్రలో అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 05:26 PM

రోజూ వందలాది వాహనాలు, పెద్ద సంఖ్యలో ప్రజలు, పశువులు, రాకపోకలు సాగించే కారంచేడులోని కొమ్మమూరు కాలువ వంతెన రైలింగ్ కూలిపోయి పది రోజులు అవుతున్నా అధికారులకు పట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కూలిపోయిన రైలింగ్ ను తిరిగి వెంటనే నిర్మించకపోతే ఏదో ఒక పెను ప్రమాదం జరిగే ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com