ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవధాన్యాల సాగుతో భూసారం పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 11:48 AM

భూసారాన్ని పెంచేందుకు, నాణ్యమైన పంటల దిగుబడి సాధించేందుకు నవధాన్యాల సాగు ఎంతో అవసరమని, ప్రకృతి వ్యవసాయం అడిషనల్ డీపీఎం ధనుంజయరావు శనివారం అన్నారు. హిరమండలం మండల కేంద్రంలోని ఎంఎంఎస్ కార్యాలయంలో నవధాన్యాల సాగు వల్ల కలిగే ప్రయోజనాల కోసం రైతులుకి అవగాహన కలిగించారు. నవధాన్యాల కిట్లును సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు అవగాహన పెంచాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com