ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాగుంట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 03:51 PM

ప్రసి ద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మ వార్ల ఆలయాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి , అయన కుమారుడు రాఘవరెడ్డి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం త్రిపురాంతకేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక అభిషేకం, చినమస్తాదేవికి పూజలు, బాలాత్రిపుర సుంరదరీదేవి అమ్మవారికి అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు రాఘవరెడ్డికి స్వామి, అమ్మవార్ల శేషవస్ర్తాలను, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు రాఘవరెడ్డిని కలిసి సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com