ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికను హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 02:22 PM

ప్రకాశం జిల్లా అర్ధవీడులో గురువారం దారుణం చోటు చేసుకుంది. 9 సంవత్సరాల బాలిక శాన్విరెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు. బాలిక తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు గొంతు కోశారు. రమణారెడ్డి తన తమ్ముడి కూతుర్ని పిల్లలు లేకపోవడంతో పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలిక హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com