ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరంలో ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 06:18 PM

జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు నిర్వహించకూడదని ధర్మవరం ఒకటో పట్టణ సీఐ సుబ్రమణ్యం సూచించారు. గురువారం ధర్మవరంలోని వార్డుల్లో ఆయన పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com