ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షంతో కాస్త ఉపశమనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 04:17 PM

పాడేరు మండల పరిసర ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీనితో వేడి ఉష్ణోగ్రతలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. కురిసిన భారీ వర్షంతో పలుచోట్ల చెరువులు పంట పొలాలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కురిసిన భారీ వర్షంతో ఖరీఫ్ దుక్కులకు మొక్కజొన్నలు కూరగాయల విత్తనాలు వేసేందుకు అనుకూలమని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com